గంటి గ్రామంలో చోరీ

80చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం నాయుడు వీరన్న అనే వ్యక్తి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా రెండు కేజీల వెండి, నాలుగు తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్