10 లక్షల బీమా అందజేత

67చూసినవారు
తపాలా శాఖ ప్రమాద బీమా పరిహారం 10 లక్షల రూపాయల నమూనా చెక్కును రాజమండ్రి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ కె. శేషారావు చేతులమీదుగా నామిని అడపా లక్ష్మికి అందజేశారు. మండపేట పోస్ట్ మాస్టర్ ఎం. వి సుబ్బారెడ్డి అధ్యక్షతన సోమవారం మండపేట నాళం వారి సత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్ల బాబు హాజరైనారు. ప్రమాద బీమా మన కుటుంబానికి ఏంతో ఆసరాను ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్