ఎమ్మెల్యేకు ఘన సన్మానం

60చూసినవారు
నాలుగోసారి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగేశ్వరరావుకు ఆదివారం స్థానిక సూర్య కన్వెన్షన్ లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వీకరించారు. అధ్యక్షునిగా కాళ్ళకూరి గొల్లబాబు, ఉపాధ్యక్షునిగా బొబ్బా రామకృష్ణ, ట్రెజరర్ గా సంకా పవన్ కుమార్ లు బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్ బిల్డింగ్ కలను త్వరగా నెరవేర్చాలని పలువురు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్