ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో సైన్స్ డే ముగింపు వేడుకలు

579చూసినవారు
ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో సైన్స్ డే ముగింపు వేడుకలు
అన్ని రంగాల అభివృద్ధి సైన్స్ మీద ఆధారపడ్డాయని పలువురు సైన్స్ ప్రియులు పేర్కొన్నారు. సైన్స్ డే ను పురస్కరించుకుని 28, 29 తేదీలలో జరిగిన వివిధ వైజ్ఞానిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐ. పోలవరంలో నిర్వహించిన కార్యక్రమంలో సైన్స్ వ్యక్తిత్వ వికాసం, సామాజిక న్యాయం, మానవ హక్కులు అనే అంశాలపై సదస్సులు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్