తూ. గో. జిల్లాలో 22. 2 మి. మీ. వర్షపాతం

57చూసినవారు
తూ. గో. జిల్లాలో 22. 2 మి. మీ. వర్షపాతం
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 22. 2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని పెరవలి మండలంలో అత్యధికంగా 44. 4, రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యల్పంగా 12. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్