అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ఇబ్బందులు

77చూసినవారు
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కోడూరు మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడూరు 13వ నెంబర్ పంట కాలువ దిగువ ప్రాంతంలోని పొలాల్లోకి అవుట్ ఫాల్ లూయిస్ నుంచి ఉప్పు నీరు పొలాల్లోకి వస్తుందని గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు పూర్తిగా పాడైపోవడంతో ఈ సమస్య ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి అధికారులు పట్టించుకోకపోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్