బుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

63చూసినవారు
ఉంగుటూరు మండలం ఎలుకపాడు, వెల్దిపాడు, చికినాల గ్రామాల్లో న్యూ అపోస్తలిక్ చర్చి ఇండియా వారి సౌజన్యంతో, అపోస్తుల్ బి ప్రభాకర్, బిషప్ ఎస్ విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో 250 మంది వరదబాధితులకు శనివారం నిత్యావసర సరుకులను స్వయంగా ఇంటింటికివెళ్లి పంపిణీ చేశారు. అనతరం వారు మాట్లాడుతూ వరదలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరాశ్రయులైనా కుటుంబాలకు తమ సంస్థద్వారా సాయం అందించమన్నారు. బుడమేరు వరద ముంపును తాము స్వయంగా చూశామన్నారు.

సంబంధిత పోస్ట్