కార్యకర్తలను పరామర్శించిన మంత్రి

69చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నం లో మంగళవారం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు మంత్రి కొల్లు రవీంద్ర చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించారు. కార్యకర్తలను కలసి మంత్రి కొల్లు రవీంద్ర ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడిన వైసిపి నాయకులను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. వైసీపీ నాయకులుకు రోజులు దగ్గర పడ్డాయని కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్