

కృష్ణా: అమరావతిపై మరో వీడియో వైరల్
భారతదేశ ప్రధాన మంత్రి మోదీ మే 2వ తేదీన అమరావతికి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, డీప్యూటీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆయన పనులను పునః ప్రారంభిస్తారు.పునఃప్రారంభిస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలకు ఆహ్వానాలు పలికారు. ఈ క్రమంలో అమరావతిపై మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.