వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు

58చూసినవారు
కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలోని శ్రీరామపాద క్షేత్రంలో వారాహి మహోత్సవంలో భాగంగా అమ్మవారికి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాయలంక గ్రామంతో పాటు పలు గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆషాడ మాసం సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్