ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లం

50చూసినవారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లంగా కనపడుతుంది. ఆదివారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి వార్పు వద్ద పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సంఘటన కనిపించింది. లాకులు మూసి ఉన్నప్పటికీ నీరు బయటకు విడుదలవుతుండడంతో అధికారుల నిర్లక్ష్యం తేట తెల్లమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్