మచిలీపట్నంలో కలకలం రేపిన ఘటన

56చూసినవారు
మచిలీపట్నంలో జరిగిన ఓ సంఘటన కలకలం సృష్టించింది. భార్యని కాపురానికి పంపడం లేదన్న కోపంతో మామ
ఇంటికి వెళ్లిన అల్లుడు అక్కడున్న ఐదు బైకులను కాల్చాడు. చెందిన శ్యామ్ ప్రసాద్కుమార్తె భర్త వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజులుగా పుట్టింటిలోనే ఉంటోంది. మామే కావాలని తన భార్యని కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకున్న భర్త శబరినాథ్ మామ ఇంటికి వెళ్లి బైక్లను కాల్చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్