కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

50చూసినవారు
కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఎస్. నాగేశ్వర నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల (గ్రేడ్-1 టు గ్రేడ్ - 5)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ, టాక్సులు, నాన్ టాక్సుల వారీగా బకాయిలు వసూళ్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్