కట్టుబడిపాలెంలో కదం తొక్కిన ప్రజలు

1038చూసినవారు
జి. కొండూరు మండలంలోని కట్టుబడిపాలెంలో ప్రజలు కదం తొక్కారు. మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఎన్నికల ప్రచార వాహనంపై పర్యటిస్తూ మైలవరం తెదేపా అభ్యర్థి, లోకల్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంటు నియోజవర్గ అభ్యర్థి శకేశినేని శివనాథ్ (చిన్ని) కి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్డీఏ మహాకూటమికే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :