నూజివీడు నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తా

75చూసినవారు
నూజివీడు నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించి, మీ అందరి దయవల్ల మంత్రిని కూడా అయ్యనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం నూజివీడు పట్టణంలోని ఎంఆర్ఎఫ్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను నూజివీడుకు పెద్ద పాలేరుగా పనిచేసేందుకే వచ్చేనని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్