ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తప్పవు: ఎస్ఐ

81చూసినవారు
పెడన పట్టణం మంగళవారం నాడు గూడూరు మండలం గూడూరు పోలీసు స్టేషన్ లో ఎస్‌ఐ ఐ. వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు దృష్ట్యా ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తప్పవు అని గూడురు ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉదేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్లు ఆధారాలు లేకుండా కథనాలు రాసిన చట్టపరమైన చర్యలు తీసుకోబడును ఆన్నారు.

సంబంధిత పోస్ట్