సేవలు కమ్యూనిస్టులకే సాధ్యం

76చూసినవారు
గత కొన్ని రోజులుగా విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా ఉండి అందించిన సేవలు కమ్యూనిస్టు పార్టీకే సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం కృష్ణ హోటల్ సెంటర్, సీపీఐ కార్యాలయం వద్ద నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ భాస్కరరావు ఆధ్వర్యంలో 800మంది ముంపు బాధితులకు బియ్యం, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్