ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి

82చూసినవారు
విజయవాడ పరిధిలో గల కొండపల్లి గ్రామం నందు ఉన్న మహాత్మ జ్యోతి బాపులే గురుకుల బాలుర హాస్టల్ ను సోమవారం మంత్రి సమీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రావడం జరిగిందని, ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగిందని, శుభ్రత పరిశుభ్రత పై కొంత ఇబ్బందికరంగా ఉందని, కోతుల బెడద వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్