విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
విజయవాడ కృష్ణలంక లోని ఎస్ వి రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అతిధిగా హజరయ్యి విద్యార్ధులకు పుస్తకాలను అందజేసారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల బ్రతుకులను మార్చేది విద్య మాత్రమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్ధులను అన్ని విధాల ప్రోత్సాహించేలా ప్రభుత్వాలు పని చేస్తున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్