జింకల పార్క్ ఏర్పాటు చేయండి

77చూసినవారు
జింకల పార్క్ ఏర్పాటు చేయండి
ఆలూరు: కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ని ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప గురువారం జింకల పార్క్ గురించి చర్చించడం జరిగింది. వారు మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, దేవనకొండ మండలాల్లో జింకల బెడద ఉన్నందున రైతులు వేసుకున్న పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రతి సంవత్సరం జింకల సంఖ్య పెరుగుతుంది కనుక జింకల పార్కు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్