కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ను కలిసిన వీరభద్ర గౌడ్

65చూసినవారు
కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ను కలిసిన వీరభద్ర గౌడ్
కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బిందు మాధవ్ ను బుధవారం ఆలూరు టీడీపి ఇంచార్జి వీరభద్ర గౌడ్ కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు శాంతిభద్రతలపై చర్చించారు. అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.

సంబంధిత పోస్ట్