కె. నాగలాపురంలో వైభవంగా ఉగాది వేడుకలు

71చూసినవారు
కె. నాగలాపురంలో వైభవంగా ఉగాది వేడుకలు
క్రోధి నామ ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మంగళవారం గూడూరు మండలం కె. నాగలాపురం గ్రామంలో వెలసిన శ్రీసుంకులాపరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్