పలు కేసుల్లో పట్టుబడ్డ మద్యం ధ్వంసం

70చూసినవారు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరదిలో పలు కేసుల్లో పట్టుబడ్డ మద్యంను ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య అద్వర్యంలో బుధవారం ధ్వంసం చేశారు. మాధవరం ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఏడు కేసులో పట్టుబడ్డ కర్నాటక మద్యం ను 90 యంల్ ఒరిజినల్ చాయిస్ 4517 టెట్రా ప్యాకెట్లను (మార్కెట్ విలువ 3, 24, 864 రూపాయలు) మరియు 5 లీటర్ల సారా ను కూడా ద్వంసం చేసామని తెలిపారు.

సంబంధిత పోస్ట్