దివానే ముగితాత ఉరుసు మహోత్సవాలు

534చూసినవారు
మండల కేంద్రమైన దేవనకొండ లో గల దివానే మూగి తాత మహోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్