ఆదోనిలో ప‌త్తి, వేరుశనగ ధర వివరాలు

74చూసినవారు
ఆదోనిలో ప‌త్తి, వేరుశనగ ధర వివరాలు
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో బుధ‌వారం ప‌త్తి, వేరుశ‌న‌గ‌ గ‌రిష్ట ధ‌ర‌లు రూ. 7, 609, రూ. 6, 190, క‌నిష్ట ధ‌రలు రూ. 4, 609, రూ. 5, 090, మధ్య ధరలు రూ. 7, 369, రూ. 6, 190 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. బుధ‌వారం మార్కెట్‌కు ప‌త్తి 862, వేరుశ‌న‌గ 13 క్వింటాళ్లు వచ్చింద‌న్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేసి సంబంధిత క‌మీష‌న్ ఏజెంట్‌, వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్