టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: భూమా అఖిలప్రియ

2618చూసినవారు
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామంలోని చిన్నమకానం, శివాలయం వీధులలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్-6 కరపత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యను అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్