ఇంద్రవెల్లి కాల్పుల ఘటన ఒక సంచలనం

66చూసినవారు
ఇంద్రవెల్లి కాల్పుల ఘటన ఒక సంచలనం
ఇంద్రవెల్లి కాల్పుల ఘటన అప్పట్లో ఒక సంచలనం. నాటి ప్రభుత్వం.. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయారని వెల్లడించింది. ప్రజా సంఘాల నేతలు ఈ సంఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పీయూడీఆర్ నేతృత్వంలో ఒక నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కాల్పుల ఘటనలో దాదాపు 60 మంది గిరిజన బిడ్డలు చనిపోయారని తెలిపింది. వందల మంది త్రీవంగా గాయపడ్డారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్