కాల్పుల ఘటనకు సాక్షిగా.. అమరవీరులు స్తూపం ఏర్పాటు

71చూసినవారు
కాల్పుల ఘటనకు సాక్షిగా.. అమరవీరులు స్తూపం ఏర్పాటు
కాల్పుల ఘటనకు సాక్షిగా నాడు ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్‌ గ్రామం వద్ద రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీరులు స్తూపం ఏర్పాటు చేశారు. ఏటా ఏప్రిల్‌ 20న గిరిజనులు నివాళులర్పిస్తుంటారు. కానీ 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు డైనమైట్లతో కూల్చివేశారు. దీంతో గిరిజనుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించడానికి అప్పటి ప్రభుత్వం 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్తూపాన్ని నిర్మించింది.

సంబంధిత పోస్ట్