పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం: ఏపీడీ మల్లేశ్వరి

70చూసినవారు
పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం: ఏపీడీ మల్లేశ్వరి
సన్న, చిన్నకారు రైతులు పండ్ల తోటల సాగుపై దృష్టి సారించేలా ఉపాధి హామీ పథకం సిబ్బంది కృషి చేయాలని ఏపీడీ మల్లేశ్వరి ఆదేశించారు. ఆలూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఏపీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్లస్టర్ పరిధిలోని ఏపీఓ, టీసీ, ఈసీ, ఎఫ్ఎలతో సమావేశమయ్యారు. సాగునీటి వసతి కలిగిన రైతులు పండ్ల తోటల సాగు చేపట్టేందుకు రాయితీలు ఇస్తున్నామని రైతులకు వివరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్