వీరుపాక్షితో వేగలేం, వైసీపీలో ఉండలేం

1892చూసినవారు
దేవనకొండ మండల కన్వీనర్, సచివాలయ కన్వీ నర్లు వైసీపీని వీడారు. మంగళవారం దేవన కొండ జడ్పీటీసీసభ్యుడు రామకృష్ణ మండల కన్వీనర్ మల్లికార్జునతో పాటు వారి అనుచ రులు పార్టీకిరాజీనామా చేస్తున్నట్లు సమావేశం లో వెల్లడించారు. ఆలూరు ఇన్చార్జిగా విరుపాక్షి నియమితులైనప్పటి నుంచి పార్టీలో వర్గవిభేదా లు పెరిగాయన్నారు. తమను అన్నివిధాలుగా చులకనగాచూస్తూ పార్టీకిదూరం పెట్టాడని ఆరో పించారు. పక్షపాతవైఖరి కొనసాగుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్