తిమ్మనాయినిపేటలో పదో తరగతి పబ్లిక్ సెంటర్

594చూసినవారు
తిమ్మనాయినిపేటలో పదో తరగతి పబ్లిక్ సెంటర్
ప్రణాళిక ప్రకారం చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సుధాకర్ రెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయినిపేట మోడల్ స్కూల్లను డీఈఓ సుధాకర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో 100% ఫలితాలు సాధించాలని విద్యార్థులు ఉపాధ్యా యులకు సూచించారు. తిమ్మనాయినపేట ఉన్నత పాఠశాలలో ఈసారి కొత్తగా పదో తరగతి సెంటరు ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్