కోరిక తీర్చలేదని మహిళను చంపిన బాలుడు

399652చూసినవారు
కోరిక తీర్చలేదని మహిళను చంపిన బాలుడు
తమిళనాడు సేలం జిల్లా కురుక్కమ్డి ప్రాంతంలో ఈ నెల 12న దారుణం జరిగింది. పెరుమయి (55) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉండే 17 ఏళ్ల బాలుడు ఆమెతో ఎఫైర్ పెట్టుకోవాలని భావించాడు. దీనికి పెరుమాయి నిరాకరించి, బాలుడిని మందలించింది. ఈ విషయం ఇతరులకు ఆమె చెబుతుందని బాలుడు భావించాడు. రాయితో పెరుమాయి తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్