పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కోట్ల

66చూసినవారు
పేద ప్రజల సంక్షేమమే తెదేపా లక్ష్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్. కొత్తపల్లె, బుక్కాపురం, అంబాపురం గ్రామాల్లో తెదేపా మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచులు నాగరాజు, శ్రీనివాస యాదవ్, మునీశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్