May 03, 2024, 16:05 IST/షాద్నగర్
షాద్నగర్
ఎమ్మెల్యే శంకర్ విస్తృతంగా ప్రచారం
May 03, 2024, 16:05 IST
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. నియోజక వర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి, రాసుమల్లగూడెం గ్రామలల్లో ఉపాధి హామీ కూలీలతో శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వారితో కలిసి పనులు చేశారు, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.