గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు (వీడియో)

79చూసినవారు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కవర్‌పేటై రైల్వే స్టేషన్‌లో సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్