సేఫ్‌గా ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానం

83చూసినవారు
సేఫ్‌గా ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానం
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం ఏర్పడడంతో గాల్లోనే 2 గంటల పాటు విమానం చక్కర్లు కొట్టింది. అందులోని ఇంధనం అయిపోయిన తర్వాత విమానాన్ని పైలట్ తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. విమానంలోని 140 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్