సున్నిపెంటకు చేరుకున్న చంద్రబాబు

2290చూసినవారు
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం నిమిత్తం శ్రీ సందర్శనలో భాగంగా సోమవారం టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. వీరికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్వాగతం పలికారు. ఈయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలానికి చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్