AP: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటిలో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ఏపీ రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.
వైసీపీ పార్టీ నిర్ణయాలు చూడలేక రాజీనామా చేశానని బాలశౌరి తెలిపారు.
జనసేన పార్టీ అవకాశం ఇస్తే బందరు నుంచి పోటీ చేస్తానని, లేకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.