500 ఏళ్ల తర్వాత తలపాగలు ధరించారు.. ఎందుకంటే? (Video)

144962చూసినవారు
అయోధ్యలోని సరైరాశి గ్రామానికి చెందిన సూర్యవంశి థాకూర్ వంశం వాళ్లు తమది శ్రీరాముడికి సంబంధించిన వంశంగా చెప్పుకుంటారు. దాదాపు 500 ఏళ్ల క్రితం అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చినప్పుడు.. ఈ వంశానికి చెందిన పూర్వీకులు తమ తలలపై ఉన్న తలపాగలను తీసేశారట. మళ్లీ కూల్చినచోటనే రామ మందిరం నిర్మించే వరకు తలపాగలు ధరించబోమని శపథం చేశారట. ఇప్పుడు అయోధ్యలో తిరిగి రామ మందిరం నిర్మించడంతో మళ్లీ తలపాగలు ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్