మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: సీఎం చంద్రబాబు

85చూసినవారు
మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: సీఎం చంద్రబాబు
ముస్లిం మైనారీటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముస్లిం మైనారిటీలకు గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని తెలిపారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్