శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం

77చూసినవారు
శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేశారు. తన పదవీకాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించేందుకు ప్రమాణం చేశానని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ కల్తీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 'నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. నేను ఏ పరీక్షైనా సిద్ధం' అంటూ భూమన అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్