పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఎంపీడీవో మిస్సింగ్ కేసు

1039చూసినవారు
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఎంపీడీవో మిస్సింగ్ కేసు
ఏపీలో ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ కేసు ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నా ఎంపీడీవో ఆచూకీ మాత్రం దొరుకలేదు. వెంకటరమణ ఏలూరు కాల్వలో దూకి సూసైడ్ చేసుకున్నాడా లేదా తెలియక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఏలూరు కాల్వలో దూకాడనే అనుమానంతో 4 రోజులుగా NDRF, SDRF బృందాలతో గాలింపు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత పోస్ట్