పార్టీ మారడంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్లారిటీ

1092చూసినవారు
పార్టీ మారడంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్లారిటీ
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను బీజేపీలో చేరుతున్నాననే ప్రచారంలో నిజం లేదు. సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీలోనే కొనసాగుతా. నా పార్టీ వైసీపీ. నా నాయకుడు జగన్. పార్టీ బలోపేతం కోసం.. పార్టీ గెలుపు కోసం పని చేస్తా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్