ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

76చూసినవారు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సి గంగన్న ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరియు పురవీధుల్లో పర్యాటకశాఖ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగమణి కాశీ విశ్వనాథ్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్