సంతకం చేసి రూ. 8 కోట్లు గెలుచుకున్న వృద్ధురాలు!

78చూసినవారు
సంతకం చేసి రూ. 8 కోట్లు గెలుచుకున్న వృద్ధురాలు!
ఓ వృద్ధురాలు సంతకం చేసి రూ. 8 కోట్లు గెలుచుకుంది. అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసే వ్యక్తికి ప్రతిరోజూ 1 మిలియన్ డాలర్లు (రూ. 8.40 కోట్లు) ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పిటిషన్‌పై సంతకం చేసిన నెవాడాలోని పహ్రంప్‌కు చెందిన మేరీ $1 మిలియన్ అందుకున్నారు. మేరీని అభినందిస్తూ మస్క్ ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు ప్రతి రోజూ సంతకం చేసిన ఒకరికి ఈ బహుమతిని అందజేస్తారు.

సంబంధిత పోస్ట్