బాలికల హాస్టల్ వార్డెన్‌ ను సస్పెండ్‌ చేయాలని ధర్నా

56చూసినవారు
కోడుమూరు బీసీ బాలికల ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ వార్డెన్‌ కనకలత విధుల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం హాస్టల్‌ ముందు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నాయకులు వీరాంజనేయులు, సిద్దు, వినయ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్