పింఛన్ పంపిణీలో కర్నూలు జిల్లా హ్యాట్రిక్

58చూసినవారు
పింఛన్ పంపిణీలో కర్నూలు జిల్లా హ్యాట్రిక్
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా హ్యాట్రిక్ సాధించింది. మూడు నెలలు పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అక్టోబరులో కూడా పింఛన్ల పంపిణీలో 99. 13 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా ఆధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2, 41, 843 పింఛన్లు ఉండగా, 2, 39, 742 పింఛన్ల పంపిణీతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్