అధికారంలోకి రాకముందే పెట్టుబడుల కోసం నారా లోకేష్ సమావేశం

66చూసినవారు
అధికారంలోకి రాకముందే పెట్టుబడుల కోసం నారా లోకేష్ సమావేశం
తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో హాజరైన నారా లోకేష్ ఏపిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. గతంలో తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎలా తెచ్చిందో వివరించారు లోకేష్. తాము పెట్టుబడులను ఆకర్షించేలా ఎన్నో ప్రణాళికలు చేశామని తెలిపారు. దృఢ సంకల్పం మరియు ముందుచూపుతో ఆలోచన చేసే నాయకత్వం వల్లనే అది సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రం తమ పెట్టుబడుల విషయంలో పోటీ పడుతోందని అన్నారు.

ట్యాగ్స్ :