విడవలూరులో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు

58చూసినవారు
విడవలూరులో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు
విడవలూరు మండలం వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్ లో మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జీవిత విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.