భారతదేశంలో పత్రికల పాత్ర

59చూసినవారు
భారతదేశంలో పత్రికల పాత్ర
స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్య పరుస్తున్న ముఖ్య సాధనాలు పత్రికలు. రాజ్యాంగంలోని అధికరణ19A(1) ప్రకారం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొంటారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి నవంబర్16,1966లో ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేశారు. దీనిని 1978లో చట్టంగా మార్చారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975-77 నాటి ఎమర్జెన్సీ పత్రికాస్వేచ్చకు చీకటి రోజులుగా పేర్కొంటారు.

సంబంధిత పోస్ట్